పోకిరి, సింహాద్రి లాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించిన తర్వాత రీరిలీజ్ ట్రెండ్ కొనసాగుతోంది. ఈ సినిమాల 4కె వెర్షన్లు కొన్ని రోజుల పాటు సూపర్
ఆహా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సమర్పణలో కనువినీ ఎరుగని రీతిలో సగర్వంగా సౌత్ ఇండియాన్ ఫిల్మ్ ఫెస్టివల్ను నిర్వహించబోతున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు చిత్ర పరిశ్రమ తరఫున
ఒకప్పుడు థియేటర్లో కొత్త సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా? అని ఎదురుచూసేవారు. ఇప్పుడు థియేటర్తో పాటు అటు ఓటీటీలో ఎప్పుడు రిలీజ్ అవుతుందా? ఏ ఓటీటీలోకి వస్తుందా?
మహేశ్ బాబు- రాజమౌళి కాంబోలో రానున్న బిగ్ ప్రాజెక్ట్ త్వరలో పట్టాలెక్కనుంది. ఈ సినిమా గురించి ఇప్పటికే పలు వార్తలు సోషల్మీడియాలో తెగ వైరల్ అవుతూనే ఉన్నాయి.
కంగనా రనౌత్ పేరు చెప్పగానే ఆమె సినిమాల కంటే వివాదాలే ఎక్కువగా గుర్తొస్తాయి. తెలుగులో ప్రభాస్ ‘ఏక్ నిరంజన్’, తమిళంలో పలు సినిమాలు చేసినప్పటికీ.. హిందీలో స్టార్
డైరెక్టర్ హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా భారీ