#Telangan Politics #Telangana #Telangana News

Rave Party: బెంగళూరు రేవ్ పార్టీ కేసులో హేమకు నోటీసులు…

బెంగళూరు రేవ్‌ పార్టీ కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. ఈ ఘటనపై మొత్తం 8 మందికి ఒకేసారి సీసీబీ నోటీసులు జారీచేయడం జరిగింది. ఇందులో నటి హేమ కూడా ఉన్నారు.

  • బెంగళూరు రేవ్‌ పార్టీ కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరం
  • బెంగళూరు రేవ్ పార్టీ ఘటనపై 8 మందికి నోటీసులు
  • రక్త నమూనాలలో డ్రగ్స్ తీసుకున్నారని తేలిన వారికి నోటీసులు
  • నటి హేమతో పాటూ 8 మందికి నోటీసులు జారీ చేసిన సీసీబీ
  • సోమవారం బెంగళూరు సీసీబీ పోలీసుల ఎదుట హాజరు కావాలని నోటీసుల జారీ
  • ఉదయం 10 గంటలకు సీసీబీ ఎదుట హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్న సీసీబీ
  • ఇప్పుడే మొదలైంది..!
  • రేవ్‌ పార్టీలో పట్టుబడిన 101 మంది బ్లడ్‌ శాంపిల్స్‌ పరీక్ష
  • 101 మందిలో 86 మందికి రక్త నమూనాలలో డ్రగ్స్‌ ఆనవాళ్లు
  • 59 మంది పురుషులు, 27 మంది మహిళలు డ్రగ్స్‌ తీసుకున్నట్లు నిర్థారణ
  • పార్టీలో ఉన్న 30 మందిలో 27 మంది మహిళలు డ్రగ్స్‌ తీసుకున్నట్లు నిర్థారణ
  • డ్రగ్స్‌ తీసుకున్న వారందరికీ నోటీసులు పంపుతున్న సీసీబీ పోలీసులు
  • తొలి విడతలో 8 మందికి నోటీసులు జారీ చేసిన బెంగళూరు సీసీబీ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *