#ANDHRA ELECTIONS #Elections

BJP Andhra Pradesh : భాజపా అధిష్ఠానం ఆదేశాల మేరకు ప్రజల కోసం పని చేస్తా

ఎమ్మిగనూరులో భాజపా అధిష్ఠానం ఆదేశాల మేరకు ప్రజల కోసం పనిచేస్తానని ఆ పార్టీ నియోజకవర్గ బాధ్యుడు కేఆర్ మురహరి రెడ్డి అన్నారు.

ఎమ్మిగనూరు వ్యవసాయం : ఎమ్మిగనూరులో భాజపా అధిష్ఠానం ఆదేశాల మేరకు ప్రజల కోసం పనిచేస్తానని ఆ పార్టీ నియోజకవర్గ బాధ్యుడు కేఆర్ మురహరి రెడ్డి అన్నారు. శుక్రవారం భాజపా  పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.  ఇటీవల ఎమ్మిగనూరులో జరిగిన మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటనకు సంబంధించి తనకు పిలుపు రాలేదన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *