#International news

Cocaine : రూ.11 వేల కోట్ల డ్రగ్స్‌ పట్టివేత.. బియ్యం సంచుల్లో తరలిస్తూ..

అమెరికాలో పెద్దఎత్తున మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. దక్షిణ అమెరికా నుంచి యూరప్‌కు బియ్యం సంచుల్లో కొకైన్‌ను తరలిస్తుండగా పరాగ్వే పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ₹11,623 కోట్ల విలువైన 3,312 కిలోల కొకైన్‌ను పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *